ముద్రగడకు ప్రశ్న: చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆలా ఎందుకు?
విజయవాడ: ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ పద్మనాభం చిరంజీవిపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకుడు జూపూడి ప్రభాకర్ రావు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాపుల కోసం తెలుగుదేశం పార్టీ ఏం చేయడం లేదని ఆరోపించడం తగదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కాపుల ప్రస్తావనే తీసుకురాలేదన్నారు. కాంగ్రెస్లో కొనసాగుతున్న చిరంజీవి మేనిఫెస్టోలో కాపుల విషయం ప్రస్తావించకపోవడంపై అప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

ముద్రగడ సభలో కొన్ని రాజకీయ పార్టీలు కుట్ర పూరితంగా చొరబడ్డాయని ఆయన వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగానే విధ్వంసాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ప్రభుత్వం చూస్తు ఊరుకోదన్నాదని జూపూడి హెచ్చరించారు.
తుని ఘటనలో దొరికిన సీసీ పుటేజీల ఆధారంగా ప్రభత్వం అందరిపై కేసులు నమోదు చేస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా కేసులు పెడుతుందని, రైలు తగులపెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని జూపూడి ప్రభాకర్ తెలిపారు.
-
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications