చంద్రబాబుపై ఏం చేద్దాం?: దాసరి నారాయణ రావుతో ముద్రగడ
హైదరాబాద్: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభంతో కాపు నేతలు దాసరి నారాయణ రావు, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ పైన వారు చర్చిస్తున్నారు. చిరంజీవి హాజరు కాలేదు.
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 సార్వత్రిక ఎన్నికలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఓ కమిషన్ వేశారు. దాని గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలనే దాని పైన కాపు నేతలు చర్చిస్తున్నారు.

కాపులకు ఇచ్చిన హామీని చంద్రబాబు వెంటనే అమలు చేయాలని, రిజర్వేషన్లు ఇవ్వాలని ముద్రగడ ఈ ఏడాది ఆరంభంలో నిరాహార దీక్ష చేశారు. కాపు కమిషన్ వేశామని, నిర్ణీత గడువులోగా నివేదిక ఇచ్చిన తర్వాత తాము రిజర్వేషన్లు కల్పిస్తామని ముద్రగడకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. గడువు పూర్తయినా హామీ నెరవేరకపోవడంతో భవిష్యత్తు కార్యాచరణ పైన చర్చిస్తున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications