బాబును కలసేందుకొచ్చి లిఫ్ట్లో ఇరుకున్నారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధికారిక వసతి గృహం లేక్వ్యూలో శుక్రవారం లిఫ్ట్ మొరాయించింది. లిఫ్ట్లో ఇరుక్కుపోయిన కాపునాడు ప్రతినిధులు 40 నిమిషాల పాటు టెన్షన్కు గురయ్యారు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది బలంగా గేట్లు వంచి లిఫ్ట్లో ఉన్న వారిని బయటకు తీసుకువచ్చారు.

శుక్రవారం కాపుల సంక్షేమం కోసం రూ. 5000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందించటానికి రాష్ట్ర కాపునాడు ప్రతినిధులు పిల్లా వెంకటేశ్వరరావు, వి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో 8మంది లిఫ్ట్లో ఎక్కారు. సాంకేతిక లోపంతో లిఫ్ట్ ఆగిపోయింది.
ఆగిపోయిన కొద్ది సేపటికే లోపల ఉన్న లైట్లు, ఫ్యాను ఆగిపోయాయి. దీంతో లిఫ్ట్లో ఉన్న వాళ్లు భయంతో పెద్దగా కేకలు వేస్తూ, మీడియాకు ఫోన్లు చేశారు. లేక్వ్యూలో పాత కాలపు లిఫ్ట్ వల్ల ఆగిపోయిందని.. సమయానికి సెక్యూరిటీ సిబ్బంది రాకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉండేదని వారన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications