జగన్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు: కెఈ
తిరుపతి: ఏపీ రాష్ట్రానికి వైఎస్ జగన్ ఏనాడు సీఎం కాలేడని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.జగన్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో అర్ధం కావడం లేదని కెఈ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి శుక్రవారం నాడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు.రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్ధించుకొన్నట్టు కెఈ చెప్పారు.ఏపీ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం అహర్నిశలు ప్రయత్నిస్తున్నట్టు ఆయన చెప్పారు.

మరో వైపు వైఎస్ జగన్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్ధం కావడం లేదని చెప్పారు. ఒకసారి బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతారు, మరోసారి బిజెపితో పొత్తు పెట్టుకొంటామని మాట్లాడుతారని చెప్పారు. అసలు ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు.జగన్ రాష్ట్రానికి సీఎం కాలేడన్నారు..
ప్రధానమంత్రి గతంలో ముందస్తుగా ఎన్నికలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉన్నారని వార్తలొచ్చాయని చెప్పారు. జమిలీ ఎన్నికలకే వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామని కెఈ చెప్పారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications