కిషన్ అడుగు పెడితే.. ప్లాట్ ఫాం దద్దరిల్లింది! (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదముద్ర వేసిన అనంతరం విజయోత్సాహంతో శనివారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శనివారం సాయంత్రం ఎపి ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్కు చేరుకున్నారు.
తెలంగాణకు పార్లమెంట్ అమోదం తెలిపిన తర్వాత నగరానికి చేరుకున్న కిషన్ రెడ్డికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. శనివారం రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ పదో ప్లాట్ఫాంకు చేరుకున్న కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలతో హోరేత్తించారు.
కిషన్ రెడ్డి, యెండెల లక్ష్మీనారాయణ, బద్దం బాల్ రెడ్డిలకు బిజెపి మహిళా మోర్చ నాయకురాళ్లు వీర తిలకం దిద్దారు. బిజెపికి, తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు.
బిజెపి 1
తెలంగాణ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదముద్ర వేసిన అనంతరం విజయోత్సాహంతో శనివారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శనివారం సాయంత్రం ఎపి ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్కు చేరుకున్నారు.
బిజెపి 2
తెలంగాణకు పార్లమెంట్ అమోదం తెలిపిన తర్వాత నగరానికి చేరుకున్న కిషన్ రెడ్డికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. శనివారం రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ పదో ప్లాట్ఫాంకు చేరుకున్న కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలతో హోరేత్తించారు.
బిజెపి 3
కిషన్ రెడ్డి, యెండెల లక్ష్మీనారాయణ, బద్దం బాల్ రెడ్డిలకు బిజెపి మహిళా మోర్చ నాయకురాళ్లు వీర తిలకం దిద్దారు. బిజెపికి, తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు.
బిజెపి 4
తెలంగాణకు పార్లమెంట్ అమోదం తెలిపిన తర్వాత నగరానికి చేరుకున్న కిషన్ రెడ్డికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. శనివారం రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ పదో ప్లాట్ఫాంకు చేరుకున్న కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలతో హోరేత్తించారు.
బిజెపి 5
కిషన్ రెడ్డి, యెండెల లక్ష్మీనారాయణ, బద్దం బాల్ రెడ్డిలకు బిజెపి మహిళా మోర్చ నాయకురాళ్లు వీర తిలకం దిద్దారు. బిజెపికి, తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు.
బిజెపి 6
తెలంగాణ పట్ల బిజెపి తన చిత్తశుద్ధిని చాటుకుందని, అన్నీ పార్టీలు మోసగించాయని, తాము శచ్చిన మాట ప్రకారం తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో మద్దతిచ్చామని కిషన్ రెడ్డి చెప్పారు.
బిజెపి 7
హైదరాబాదుకు వచ్చిన బిజెపి నేతలు ఆ తర్వాత గన్ పార్కు వద్ద అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. సికింద్రాబాదులో నిర్వహించిన సభలో అమరవీరులకు సెల్యూట్ చేశారు.