అందుకే సోనియాని అన్నాం, కెసిఆర్ని అన్లేదు: కొణతాల

విభజనకు కారకులైన కెసిఆర్ను, తెరాసను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అనలేదని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. దీనిపై కొణతాల స్పందించారు.
కెసిఆర్తో తమకు మ్యాచ్ ఫిక్సింగ్ అవసరం లేదన్నారు. తెలంగాణ కెసిఆర్తో వచ్చిందని తాము భావించడం లేదని, సోనియా ఇచ్చిందనుకుంటున్నామన్నారు. అందుకే ఆమెపై విమర్శలు చేస్తున్నామన్నారు.
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి ఉందన్నారు. జెసి శనివారం జగన్తో అధిష్టానం కుమ్మక్కైనట్లుగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొణతాల స్పందిస్తూ జెసి ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ తెలియదన్నారు.
ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ విభజన ఒడంబడికలు చేసుకుంటున్నారని ఆరోపించారు. టిడిపి విభజనకు సిద్ధమైనా తమ పార్టీ సమైక్యవాదానికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాము భావిస్తున్నామని చెప్పారు. సమైక్య శంఖారావ సభను చేసి విభజన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలన్నారు. విభజనకు వ్యతిరేకంగా తమ సభే తొలి అడుగు అన్నారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications