అది ఎన్టీఆర్తో మైత్రి బంధమే: అక్కినేనిపై లక్ష్మీపార్వతి

చాణక్య, చంద్రగుప్తులు: బాబుమోహన్
తెలుగు చిత్ర రంగానికి రెండు కళ్లు అయిన ఎన్టీఆర్, ఎఎన్నార్ ఇద్దరూ మనల్ని వదిలి పెట్టి వెళ్లిపోయారని అయితే, వారిద్దరు స్వర్గంలో కలుసుకున్నారని సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత బాబుమోహన్ అన్నారు. అక్కినేని తనను రెండుమూడుసార్లు మాత్రమే పేరు పెట్టి పిలిచి ఉంటారని గుర్తు చేసుకున్నారు.
ఇటీవలే ఎన్టీఆర్, ఎఎన్నార్లు నటించిన చాణక్య చంద్రగుప్తులను చూసి మురిసిపోయానన్నారు. తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలంటే వీరే అన్నారు. అక్కినేని ఆత్మకు శాంతికలగాలని, ఆ కుటుంబానికి ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని తాను దేవుడిని కోరుకుంటున్నానన్నారు.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
అక్కినేని నాగేశ్వర రావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి డికె అరుణ చెప్పారు. అక్కినేని భౌతికకాయాన్ని ఆమె సందర్శించి నివాళులు అర్పించారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications