అది ఎన్టీఆర్తో మైత్రి బంధమే: అక్కినేనిపై లక్ష్మీపార్వతి

చాణక్య, చంద్రగుప్తులు: బాబుమోహన్
తెలుగు చిత్ర రంగానికి రెండు కళ్లు అయిన ఎన్టీఆర్, ఎఎన్నార్ ఇద్దరూ మనల్ని వదిలి పెట్టి వెళ్లిపోయారని అయితే, వారిద్దరు స్వర్గంలో కలుసుకున్నారని సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత బాబుమోహన్ అన్నారు. అక్కినేని తనను రెండుమూడుసార్లు మాత్రమే పేరు పెట్టి పిలిచి ఉంటారని గుర్తు చేసుకున్నారు.
ఇటీవలే ఎన్టీఆర్, ఎఎన్నార్లు నటించిన చాణక్య చంద్రగుప్తులను చూసి మురిసిపోయానన్నారు. తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలంటే వీరే అన్నారు. అక్కినేని ఆత్మకు శాంతికలగాలని, ఆ కుటుంబానికి ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని తాను దేవుడిని కోరుకుంటున్నానన్నారు.
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
అక్కినేని నాగేశ్వర రావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని మంత్రి డికె అరుణ చెప్పారు. అక్కినేని భౌతికకాయాన్ని ఆమె సందర్శించి నివాళులు అర్పించారు.
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications