ఇది ఆ అధికారి తీరు: జేసీ పేరుచెప్పి రూ.1.5లక్షలు కాజేశాడు
విశాఖపట్నం: ఓ ప్రభుత్వాధికారి చేతివాటం వెలుగుచూసింది. ఏకంగా జిల్లా జాయింట్ కలెక్టర్ పేరుచెప్పి రూ.లక్షన్నర దోపిడీ చేశాడు సదరు ప్రభుత్వ అధికారి. ఈ ఘటన జిల్లాలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది.
ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ వల్లేశ్వరరావు జిల్లా జాయింట్ కలెక్టర్ సృజన పేరు చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ. 1.5లక్షలు వసూలు చేశాడు. భూ మార్పిడి పత్రం కోసం జేసీకి డబ్బు ఇవ్వాలంటూ వల్లేశ్వరరావు ఆ వ్యక్తితో చెప్పగా.. రూ.1.5లక్షలు చెల్లించాడు.

అనంతరం జేసీని కలిసిన బాధితుడు.. ఈ వ్యవహారాన్నంతా ఆమె దృష్టికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయటపడింది. దీంతో విచారణ జరిపిన జేసీ ఉద్యోగిని విధులనుంచి సస్పెండ్ చేశారు.
అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కాగా, ఉద్యోగి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి బాధితుడికి అందేలా చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు.
-
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు












Click it and Unblock the Notifications