మంచిరెడ్డి ఇష్యూ: కుమారుడితో నారా లోకేష్ తెరవెనక ప్రయత్నం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శానససభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పార్టీ మారకుండా నిలువరించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డితో ఆయన రాయబారం నడపడానికి ప్రయత్నించారు.
తెలుగుదేశం పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉన్నారు. మంగళవారంనాడు మంచిరెడ్డి కిషన్ రెడ్డితో నారా లోకేష్ మాట్లాడడానికి ప్రయత్నించారని సమాచారం. అయితే, తాను తన స్వగ్రామం ఎలిమినేడులో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉన్నానని మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్పారు.

మంచిరెడ్డి కిషన్ రెడ్డి సరైన సమాధానం రాకపోవడంతో నారా లోకేష్ వెంటనే ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డిని పిలిపించుకున్నారు. దాంతో ప్రశాంత్ రెడ్డి మంగళవారంనాడు నారా లోకేష్ను కలిశారు.
అయితే, తాను తన తండ్రికి చెప్పి చూస్తానని ప్రశాంత్ రెడ్డి నారా లోకేష్తో చెప్పినట్లు సమాచారం. అయితే, నారా లోకేష్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరడానికే నిర్ణయించుకున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications