సోమవారం జగన్ పాదయాత్రకు విరామం...పార్టీ ఎంపీలతో సమావేశం
గుంటూరు: గుంటూరు జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న వైసిపి అధినేత జగన్ మోహన్రెడ్డితో సోమవారం సాయంత్రం ఆ పార్టీ ఎంపీలు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని ముప్పాళ్ళలో ఈ భేటీ జరగనున్నట్లు తెలిసింది.
తమ పార్టీ అధ్యక్షుడు జగన్ తో జరిగే ఈ కీలక సమావేశానికి వైసీపీకి చెందిన ఏడుగురు ఎంపీలు హాజరవుతారని ఆ పార్టీ గుంటూరు జిల్లా నేతలు తెలిపారు. ఈ సమావేశంలో జగన్ ప్రత్యేక హోదా అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంపీలు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. వైసిపి ముందుగానే ప్రకటించినట్లుగా ఏప్రిల్ ఆరో తేదీన వైసీపీ ఎంపీలతో రాజీనామా చేసే అంశంపై కీలక నిర్ణయం ఈ భేటీలోనే తీసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతున్నజగన్ 120 వ రోజు పాదయాత్ర ఆదివారం నరసరావుపేట మండలం నుంచి ప్రారంభమై సత్తెనపల్లి నియోజకవర్గంలోని గోళ్ళపాడు మీదుగా ముప్పాళ్ళకు చేరుకుంది. మరోవైపు జగన్ పాదయాత్రకు శ్రీరామనవమి పండుగ సందర్భంగా సోమవారం విరామం ఇచ్చారు
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications