నరసరావుపేట లో పొద్దు పొద్దునే, పాలవ్యాపారి దారుణ హత్య
గుంటూరు జిల్లా నరసరావుపేట ఎస్ఆర్కెటి కాలనీ లో మాతంగి కన్నా అను పాల వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణం గా నరికి చంపారు. గతం లోనూ ఇక్కడ ఇద్దరు రౌడీ షీటర్ల హత్యలు జరిగాయి.
గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావుపేట ఎస్ఆర్కెటి కాలనీ లో మాతంగి కన్నా అను పాల వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణం గా నరికి చంపారు. గతం లోనూ ఇక్కడ ఇద్దరు రౌడీ షీటర్ల హత్యలు జరిగాయి. మరలా అదే ప్రాంతం లో కన్నా హత్య జరగటం అక్కడ చర్చనీయామశం అయ్యింది.
ఉదయాన్నే మార్కెట్ కి వెళుతున్న కన్నా ని గుర్తు తెలియని దుండగులు కాపువేసి హత్య చేశారు.మారణాయుధాలతో బైకు పై వెళుతున్న వ్యక్తి ని ఆపి బైక్ పై ఉండగానే నరికి చంపారని స్థానికులు అంటున్నారు. హత్యకు గురైన కన్నా కి స్థానికం గా ఉండే ఓ రౌడీ షీటర్ కి ఎదో విషయం లో గొడవ అయ్యిందని అప్పుడు ఆ రౌడీ షీటర్ కన్నాని హతమారుస్తానని ఆరోజు బెదిరించాడాని మృతుడి భార్య చెబుతుంది.

ఆ రౌడీ షీటర్ హతమార్చి ఉంటాడని చెబుతున్న మృతుడు భార్య పోలీసులకు సమాధానం సరిగా చెప్పటం లేదు. కన్నా ను హతమార్చిన హంతకుడు వల్ల తనకు ప్రాణహాని ఉంది అని ఆమె భయపతుంది. మొత్తానికి పాత కక్ష్యల నేపథ్యం లో ఈ హత్య జరిగిందని పోలీసులు ప్రాధమిక సమాచారం లో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ని పిలిపించి వివరాలు, ఆధారాలు రాబట్టే పనిలో ఉన్నారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications