22న సింగపూర్కు లోకేష్: ఫ్యామిలీతో ప్రైవేట్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు సింగపూర్లో పర్యటించనున్నారు. వ్యక్తిగత పనులపై కుటుంబంతో కలిసి ఆయన సింగపూర్ వెళ్తున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు సింగపూర్లో పర్యటించనున్నారు. వ్యక్తిగత పనులపై కుటుంబంతో కలిసి ఆయన సింగపూర్ వెళ్తున్నారు.
ఈ మేరకు కుటుంబంతో కలిసి పర్యటనకు అనుమతిని మంజూరు చేస్తూ సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. పర్యటన మంత్రి వ్యక్తిగతం కావడంతో ప్రోటోకాల్ సహా ఇతర అంశాలన్నీ స్వయంగా చూసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా, దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నిరంతరం నీటి సరఫరాపై అధ్యయనంతో అంతర్జాతీయ సర్టిఫికెట్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు విజయవాడ మున్సిపల్ కమిషనర్ జె నివాస్ ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 2 వరకు ఆయన జెరూసలేం, టెల్ అవీవ్ నగరాల్లో పర్యటించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications