నమ్మి ఆశ్రయమిస్తే రేప్, మర్డర్
చిత్తూరు: తాగిన మైకంలో ఓ కామాంధుడు మైనర్ బాలికను అత్యాచారం చేసి, దారుణంగా హతమార్చిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. నమ్మి ఆశ్రమిచ్చినందుకు ఆ నీచుడు అత్యంత కిరాతకమైన చర్యకు పాల్పడ్డాడు. తెలిసినవాడని చెప్పి ఇంట్లో ఆశ్రయమిస్తే ఆ ఇంటి దీపాన్ని ఆర్పేశాడు. అయిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేశాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లెలో జరిగింది. నిందితుడు పేరు స్వామినాధన్.
English summary
Minor Girl Raped, Murdered in Chittoor District.
Story first published: Sunday, October 16, 2016, 16:12 [IST]