వైయస్ జగన్ పార్టీలోకి కాంగ్రెసు ఎమ్మెల్యే జంప్

ఆయన వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. సమైక్య ఉద్యమాన్ని కాంగ్రెసు పార్టీ అవమానపరిచిందని, సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని తాను నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు.
నిజానికి నిరుడు జులై 30వ తేదీననే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాననిి, అయితే బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ప్రజల వెనక ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇన్నాళ్లూ ఆగానని ఆయన చెప్పారు. ఆదివారంనాడు ఆయన వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు.
మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు ధర్మాన ప్రసాద రావు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆయనకు కూడా 9వ తేదీనే ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications