ముఖ్యమంత్రి చంద్రబాబుతో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటీ

అమరావతి: రిలయన్స్‌ అధినేత ముఖేశ్ అంబానీ మంగళవారం సాయంత్రం అమరావతికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు మంత్రి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు.

అనంతరం అక్కడి నుంచి హెలీకాఫ్టర్‌లో ముఖేష్ అమరావతికి చేరుకున్నారు. అమరావతి పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు.

Mukesh Ambani meets Chandrababu Naidu

నేరుగా రియల్‌ టైం గవర్నెన్స్‌ కేంద్రానికి (ఆర్టీజీ) వెళ్లి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీజీ పరిశీలించారు. దాని పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీ అనంతరం సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో అంబానీ పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపై ప్రధానంగా చర్చిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+