బీజేపీ దేశానికే ప్రమాదకరం, అవి అసలు ఎన్నికలే కాదు: రఘువీరారెడ్డి
దేశానికి భారతీయ జనతా పార్టీ చాలా ప్రమాదకరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు, టీడీపీ- వైసీపీ రెండూ బీజేపీ అనుబంధ సంస్థలని ఆయన అన్నారు.
విజయవాడ: దేశానికి భారతీయ జనతా పార్టీ చాలా ప్రమాదకరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు, టీడీపీ- వైసీపీ రెండూ బీజేపీ అనుబంధ సంస్థలని ఆయన అన్నారు.
విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆయా పార్టీల నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. నంద్యాల, కాకినాడలో జరిగిన ఎన్నికలు ఎన్నికలే కాదని అన్నారు.

ఆ రెండు చోట్లా ఎన్నికలు పూర్తిగా అనైతికంగా జరిగాయని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఘోరంగా విఫలం చెందిందన్నారు. రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయం అనే విధంగా తాము పని చేస్తామని ముక్తాయించారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications