దత్తత గ్రామంలో పర్యటించిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి శనివారం కృష్ణా జిల్లా పామర్రు మండలం కొమరవోలులో పర్యటించారు. కొమరవోలు గ్రామాన్ని ఆమె దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భువనేశ్వరి గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

దేవాన్ష్ అన్నప్రాసన
ఆదివారం తిరుమలలో తన మనమడు దేవాన్ష్ అన్నప్రాసన కార్యక్రమం తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్కు బయల్దేరి రానున్నారు.
ఆదివారం సాయంత్రం 5 గంటలకు గవర్నర్ నరసింహన్ను, సాయంత్రం 5.30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును కలిసి అమరావతి శంకుస్థాపన మహోత్సవ ఆహ్వానపత్రాన్ని చంద్రబాబు అందజేయనున్నారు.
‘నా ఇటుక-నా అమరావతికి' విశేష స్పందన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ ఏర్పాటు చేసిన ‘నా ఇటుక-నా అమరావతి' వెబ్సైట్కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. నెటిజన్లు శనివారం నాటికి 11.65లక్షల ఈ బ్రిక్స్ కొనుగోలు చేశారు. ఈ వెబ్సైట్ను ఏపి ప్రభుత్వం గురువారం ప్రారంభించింది.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications