బయటపడగానే అందరి పేర్లు చెప్తా, తిండి పెట్టా: నీతూ
కర్నూలు: మస్తాన్ వలీ నుండి తనకు ప్రాణహానీ ఉందని, తనకు బెదిరింపులు వస్తున్నాయని ప్రముఖ నటీ నీతూ అగర్వాల్ ఆరోపించారు. తనను బెదిరించిన వారి పేర్లు త్వరలో బయటపెడతానని చెప్పారు. తనకు బెయిల్ రావొద్దని కొందరు ప్రయత్నించారని ఆరోపించారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసు నుండి తాను బయటపడగానే ఎవరెవరు తనను బెదిరించారో ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. సినీ నటిగా డబ్బులు సంపాదించి తాను మస్తాన్ వలీకి తిండి పెట్టేదానిని అని చెప్పారు. తనను హింసించేవాడని, తన ఒంటి పైన గాయాలు కూడా ఉన్నాయన్నారు.

తనకు ప్రాణహానీ ఉందని, తనకు ప్రభుత్వం సెక్యూరిటీని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తన భర్త మస్తాన్ వలీ ఎర్ర చందనం స్మగ్లింగ్లో ఉన్నాడని తనకు తెలియదని చెప్పారు. తనకు ఏం జరిగినా మస్తాన్ వలీదే బాధ్యత అన్నారు. ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలన్నారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో తాను ఒంటరి పోరాటం చేస్తున్నానని చెప్పారు. తనకు ఎవరి నుండి మద్దతు లభించడం లేదన్నారు. మస్తాన్ వలీ తన భర్తే కదా అని నమ్మి ఏటీఎం కార్డులు ఇవ్వడంతో తాను నిందితురాలిగా నిలవాల్సి వచ్చిందన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications