బిడ్డను బావిలో పడేసిన తల్లి

కాకినాడ: మనిషి మానవత్వాన్ని మరిచినట్టున్నాడు. ప్రస్తుత సమాజంలో మానవులు జంతువలకన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. పురిటి బిడ్డలను సైతం గాలికి వదిలేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. పురిటి బిడ్డను నూతిలో పడవేసి మాతృబంధానికి అర్థం లేకుండా చేసింది ఓ మహిళ. స్థానికులు పసిబిడ్డను నూతిలో నుంచి బయటకు తీశారు. కానీ వారికి కన్నీరే మిగిలింది. ఈ జిల్లా సూర్యనారాయణపురంలో జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+