రాజ్భవన్ లేదు! రాజధాని ఖర్చుపై 2 కమిటీలు ఇలా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన నివేదికలో కేంద్రం రాజధాని పైన వేసిన శివరామకృష్ణన్ కమిటీ రాజ్ భవన్ను ప్రస్తావించలేదు. ఏపిలో రాజధాని అంశంపై జోరుగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ రెండు కమిటీలు చంద్రబాబుకు నివేదికను ఇచ్చాయి.
అయితే, ఈ నివేదికలో అసెంబ్లీ భవనం, సచివాలయం, ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లు.. తదితర అంశాలు ఉన్నప్పటికీ రాజ్ భవన్ను మాత్రం ప్రస్తావించలేదట. మరోవైపు, ఈ రెండు కమిటీలు తమ తమ నివేదికలలో పేర్కొన్న పలు అంశాల్లో వైవిధ్యం కనిపించింది.

రాజధాని నిర్మాణానికి 1.2 లక్షల కోట్ల రూపాయలు అవుతుందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పగా, 1.40 కోట్ల ఖర్చు అవుతుందని నారాయణ నేతృత్వంలోని స్టేట్ అడ్వైజరీ కమిటీ పేర్కొంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఎనిమిది లైన్ల రహదారి నిర్మాణం కోసం రూ.15,000 కోట్లు అవుతాయని శివరామకృష్ణన్ కమిటీ పేర్కొంది. అయితే, ఇందుకోసం రూ.20,000 కోట్లు ఖర్చు అవుతాయని స్టేట్ అడ్వైజరీ కమిటీ పేర్కొంది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications