ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు, మద్యం సీసా దండలు

ఈ చర్యలకు పాల్పడినవారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత ఎన్టీఆర్ విగ్రహాన్ని పసుపు నీటితో కడిగి క్షీరాభిషేకం చేశారు. ఎన్టీఆర్ అమర్రహే అంటూ నినాదాలు చేశారు. ఇటు టిడిపి మహానాడు హైదరాబాదులో జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో పార్టీ కార్యకర్తలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
కూలిన భవనం
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జి దగ్గర మంగళవారం ఉదయం ఓ భవనం కుప్పకూలింది. వెంటనే సహాయ సిబ్బంది అక్కడకు చేరుకుని శిథిలాల కింద ఉన్న తల్లికొడుకును బయటకు తీశారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు.
విశాఖపట్నం హెచ్పీసీఎల్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. గత అర్థరాత్రి ప్రధాన ద్వారమైన ఎలక్ట్రికల్ గేటు కుప్పకూలింది. ఈ ఘటనలో విధులు నిర్వహిస్తున్న హెడ్కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడిని వెస్ట్ బెంగాల్కు చెందిన నీల్దాస్(47)గా గుర్తించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications