జగన్ దుర్మార్గ రాజకీయం
అమరావతి: ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో భారీ నష్టం వాటిల్లిందని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. నష్టం పైన కేంద్రానికి నివేదిక పంపినట్లు చెప్పారు. అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నాటికి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. తల్లి కాంగ్రెస్ పని అయిపోయిందని, ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ పని అయిపోతుందన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications