వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ దుర్మార్గ రాజకీయం

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రంలో భారీ నష్టం వాటిల్లిందని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. నష్టం పైన కేంద్రానికి నివేదిక పంపినట్లు చెప్పారు. అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నాటికి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. తల్లి కాంగ్రెస్ పని అయిపోయిందని, ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ పని అయిపోతుందన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

English summary
Minister Pattipati Pulla Rao fires at ys jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X