ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేయాలి: బాబును కోరిన పవన్
అమరావతి: కాలేజీ యాజమాన్యం చేసిన తప్పిదం విద్యార్థులు విద్యార్థులు నష్టపోకుండా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చొరవ తీసుకోవాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కోరారు.
ట్విట్టర్ ద్వారా ఆ సమస్యను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఫాతిమా కళాశాల విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోయారని, యాజమాన్యం తప్పిదం వల్ల అమాయకులైన విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫాతిమా కాలేజీ విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని ఆయన కోరారు.ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు అధిక మొత్తంలో ఫీజులు చెల్లించి తమ పిల్లలను ఆ కాలేజీలో చేర్పించారని ఆయన గుర్తు చేశారు.
ఏడాదిపాటు చదివితే ఆ విద్యాసంవత్సరం కోల్పోవాల్సి రావడం దురదృష్టకరమని చెప్పారు.కాలేజీ యాజమాన్యం చేసిన తప్పిదం కారణంగా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565











Click it and Unblock the Notifications