పవన్పై వైసీపీ నేత ప్రశంసలు, జగన్తో కలుస్తారని సంచలనం
Recommended Video

చిత్తూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ ప్రశంసలు కురిపించారు. తాను పవన్ను చాలా దగ్గరగా గమనించానని, ఆయన విజన్ ఉన్న నాయకుడని చెప్పారు. త్వరలో వైసీపీ, జనసేనలు కలుస్తాయని ఆయన మరోసారి అభిప్రాయపడ్డారు. గతంలోను ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
రెండు పార్టీలు కలుస్తాయని, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ప్రజారాజ్యం పార్టీ తరఫున తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేశానని గుర్తు చేశారు. అప్పుడు పవన్ను చాలా దగ్గరగా చూశానని తెలిపారు.

సమాజానికి ఏదైనా చేయాలన్న తపన, బాధ్యత ఆయనలో కనిపిస్తాయన్నారు. వైసీపీలో చాలా విశ్వాసంగా పని చేస్తున్న తానే ఈసారి తిరుపతి నుంచి బరిలోకి దిగుతానని చెప్పారు. టికెట్ తనకే వస్తుందన్నారు. ప్రజా నేతగా జగన్, ప్రజాద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారన్నారు.
ఇదం జగత్ టీజర్ విడుదల చేసిన జగన్
సుమంత్ హీరోగా నటిస్తున్న ఇదం జగత్ సినిమా టీజర్ను వైయస్ జగన్ ఆవిష్కరించారు. విశాఖపట్టణం జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి గ్రామంలోని పాదయాత్ర విడిది శిబిరంలో ఇదం జగత్ చిత్ర యూనిట్ సమక్షంలో ఈ టీజర్ను విడుదల చేశారు. చిత్రయూనిట్కు జగన్ అభినందనలు తెలిపారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!!












Click it and Unblock the Notifications