'జగన్కు జీవోలు చదవడం రాదా, హోదాపై కాంగ్రెస్ ప్లాన్'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి జీవోలు చదవడం రాదా అని టిడిపి నైత పయ్యావుల కేశవ్ శుక్రవారం నాడు మండిపడ్డారు. రాజకీయ పార్టీలకు భూములు ఇవ్వడానికి తెచ్చిన జీవోను వైసిపి నేతలు తప్పుబట్టడం సరికాదన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే తమ ప్రభుత్వం అవలంభించిందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్కు భూముల కేటాయింపు కోసం జీవో తెచ్చారని చెప్పడం సరికాదన్నారు. జగన్కు జీవోలు చదవడం రాకుంటే ఎవరినైనా అడిగి తెలుసుకోవాలన్నారు.

జగన్ వైట్ కాలర్ క్రిమినల్స్ను పక్కన పెట్టుకొని తిరగడం మానుకోవాలని హితవు పలికారు. రాయలసీమలో పట్టిసీమ నీటిలో వైసిపి కొట్టుమిట్టాడుతోందన్నారు. అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు వైసిపి కొంగ జపం చేస్తోందన్నారు.
ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి హోదా పైన చిత్తశుద్ధి లేదన్నారు. తాము ప్రయివేటి బిల్లుకు మద్దతివ్వాలని నిర్ణయించమని గుర్తు చేశారు. కానీ బిల్లు చర్చకు రాకుండా కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ వేసిందని ఆరోపించారు. బిల్లుపై బీజేపీని తప్పుపట్టే ప్రయత్నం సరికాదన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications