హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిటీలో పాదచారుల పైకి బస్సు: కాపాడిన బైక్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజధాని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పాదచారుల పైకి దూసుకెళ్ళింది. ఎనిమిది మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మేడ్చల్ డిపోకి చెందిన బస్సు బుధవారం మధ్యాహ్నం రేతిఫైల్ బస్టాండ్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వైపు వెళుతుంది. డ్రైవర్ బ్రేకుపై కాలు వేయబోయి ఎక్స్‌లేటర్‌పై వేయడంతో ఒక్కసారిగా వేగం పెరిగి అదుపు తప్పి పాదచారులపై దూసుకెళ్ళింది.

గాయపడ్డ సూర్యకళ, యాదగిరి (భార్యాభర్తలు), శివ అండాలు, శ్రీనివాస్, వేణు, చిరంజీవి, వెంకటేశ్వర్లు, నాగభూషణంను 108 అంబులెన్స్‌లో సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నాగభూషణంకు తీవ్రమైన గాయాలయ్యాయి. మరో వ్యక్తికి కాలు విరిగింది.

బస్సు 1

బస్సు 1

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పాదచారుల పైకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో గాయపడ్డ చంద్రకళ.

బస్సు 2

బస్సు 2

బస్సు పాదాచారులపైకి దూసుకెళ్లడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ఆర్తనాదాలతో దద్దరిల్లింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

బస్సు 3

బస్సు 3

బస్సు పాదాచారులపైకి దూసుకెళ్లడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ఆర్తనాదాలతో దద్దరిల్లింది.

బస్సు 4

బస్సు 4

బస్సు ముందుగా ఇద్దరు పాదచారులపై దూసుకెళ్లింది. ఆ తరువాత స్ప్లెండర్ బైకును ఢీకొనడంతో నుజ్జునుజ్జు అయింది. బైకును ఢీకొనకుంటే మరికొంతమంది పైకి దూసుకువెళ్లేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. బైకు కారణంగా కొందరిని ప్రాణాలు దక్కాయని చెప్పారు.

బస్సు 5

బస్సు 5

రాజధాని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పాదచారుల పైకి దూసుకెళ్ళింది. ఎనిమిది మందికి తీవ్రమైన గాయాలయ్యాయి.

బస్సు 6

బస్సు 6

రాజధాని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పాదచారుల పైకి దూసుకెళ్ళింది.

బస్సు 7

బస్సు 7

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పాదచారుల పైకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో గాయపడ్డ కెఎన్ రావు.

బస్సు 8

బస్సు 8

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పాదచారుల పైకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో గాయపడ్డ శ్రీనివాస్.

బస్సు 9

బస్సు 9

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పాదచారుల పైకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో గాయపడ్డ వేణు.

బస్సు 10

బస్సు 10

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పాదచారుల పైకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో గాయపడ్డ యాదగిరి.

English summary
A Road Transport Corporation bus in Secunderabad has reportedly run over pedestrians, injuring eight people. The accident happened near the Secunderabad railway station in southern part of the city at about 1 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X