జగన్ సహా.. మండలిని తోడ్కొని వచ్చారు (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండగా.. పలుమార్లు అధికార టిడిపి సభ్యులు అడ్డుకున్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు తదితరులు స్పందించారు. ఓ సమయంలో సిఎం చంద్రబాబు కూడా ధీటుగా స్పందించారు. జగన్ కూడా అదే స్థాయిలో స్పందించారు.
విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో తాను పోరాడుతుంటే.. కాంగ్రెస్ ఎంపీలు మార్షల్స్లా మారి తనపై దాడి చేశారని టిడిపి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఈ సమయంలో సభలోనే ఉన్న జగన్ చూస్తున్నాడే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్నారు. ఇలాంటి వ్యక్తికి రాష్ట్ర విభజన గురించి మాట్లాడే నైతికత లేదన్నారు.

మండలి
ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం సిఎం నారా చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుతున్న మండలి బుద్దప్రసాద్.

మండలి
ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం సిఎం నారా చంద్రబాబు నాయుడుతో మండలి బుద్ద ప్రసాద్.

మండలి
ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో చేతులు కలుపుతున్న మండలి బుద్దప్రసాద్.

మండలి
ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్గా మండలి బుద్దప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనను సభాపతి స్థానం వద్దకు తీసుకు వెళ్తున్న దృశ్యం.

మండలి
ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం అధికార, ప్రతిపక్ష సభ్యులకు కృతజ్ఞతలు చెబుతున్న మండలి బుద్దప్రసాద్.

మండలి
ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం అధికార, ప్రతిపక్ష సభ్యులకు కృతజ్ఞతలు చెబుతున్న మండలి బుద్దప్రసాద్.

మండలి
ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం అధికార, ప్రతిపక్ష సభ్యులకు కృతజ్ఞతలు చెబుతున్న మండలి బుద్దప్రసాద్.

మండలి
ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్గా మండలి బుద్దప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి స్థానంలో కూర్చోవాల్సిందిగా సూచిస్తున్న యనమల.

మండలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్గా సీనియర్ నాయకుడు మండలి బుద్దప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన అధికార, ప్రతిపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు.

మండలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్గా సీనియర్ నాయకుడు మండలి బుద్దప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి స్థానంలో కూర్చుండబెడుతున్న కోడెల.

మండలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్గా సీనియర్ నాయకుడు మండలి బుద్దప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభాపతి స్థానంలో కూర్చున్న మండలి.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications