వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్‌భవన్‌లో ఏపీ చిరు, తెలంగాణ గీతా రెడ్డి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం నాడు పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.

ఆయన తన 69వ జన్మదిన వేడుకను రాజభవన్‌లో నిర్వహించుకున్నారు. ఆయన కేక్ కట్ చేశారు. సతీమణి విమలా నరసింహన్‌కు కేక్ తినిపించారు.

ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్, ఇరు రాష్ట్రాల మంత్రులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, కాంగ్రెస్ నేత జానా రెడ్డి తదితరులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

గీతారెడ్డి, ఉత్తమ్

గీతారెడ్డి, ఉత్తమ్

మంగళవారం 69వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న నరసింహన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న మాజీ మంత్రులు గీతా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి.

జానా రెడ్డి

జానా రెడ్డి

మంగళవారం 69వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న నరసింహన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న తెలంగాణ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి.

నరసింహన్

నరసింహన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం నాడు పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఆయన తన 69వ జన్మదిన వేడుకను రాజభవన్‌లో నిర్వహించుకున్నారు. ఆయన కేక్ కట్ చేశారు.

మధుసూదనా చారి

మధుసూదనా చారి

మంగళవారం 69వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న నరసింహన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న తెలంగాణ శాసన సభ సభాపతి మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్.

చిరంజీవి

చిరంజీవి

మంగళవారం 69వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న నరసింహన్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి.

English summary
Andhra Pradesh and Telangana State governor Narasimhan celebrated 69th birth day at Raj Bhavan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X