రిపబ్లిక్ డే: 'నమో టీ' స్టాల్లో చాయ్ తాగుతూ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఆయా రాజకీయ పార్టీల కార్యాలయాలలోను పార్టీ అధ్యక్షులు, ఇతరులు జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, గాంధీ భవన్, సిపిఐ, సిపిఎం, వైయస్సార్ కాంగ్రెసు, మజ్లిస్ తదితర పార్టీల కార్యాలయాలలో ఘనంగా వేడుకలు జరిగాయి.
సికింద్రాబాదు పరేడ్ మైదానంలో గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. శకటాలు ఆకట్టుకున్నాయి. గాంధీ భవన్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ సెగ తగిలింది.

గాంధీ భవన్
రాష్ట్ర రాజధాని హైదరాబాదు నాంపల్లిలో గల కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు.

గాంధీ భవన్
రాష్ట్ర రాజధాని హైదరాబాదు నాంపల్లిలో గల కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ నాయకులు నినాదాలు చేశారు. ప్రతిగా సీమాంధ్ర నాయకులు స్పందించారు.

బిజెపి
రాష్ట్ర రాజధాని హైదరాబాదు నాంపల్లిలో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి.

బిజెపి
రాష్ట్ర రాజధాని హైదరాబాదు నాంపల్లిలో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నమో టీ స్టాల్ దృశ్యం. టి స్టాల్లో టీ తాగుతున్న బిజెపి నేతలు.

బిజెపి
రాష్ట్ర రాజధాని హైదరాబాదు కోఠి ఆంధ్రా బ్యాంకు ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ.

తెరాస
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్లో ఆ పార్టీ నేత నాయిని నర్సింహా రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కెకె విలేకరులతో మాట్లాడుతూ...

తెరాస
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్లో ఆ పార్టీ నేత నాయిని నర్సింహా రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications