అసెంబ్లీ ఎదుట వరి, పత్తితో టీడీపీ ఎమ్మెల్యేలు(పిక్చర్స్)
హైదరాబాద్: అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్ వద్ద ఉదయం కాసేపు ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. రైతు సమస్యలు, ఆత్మహత్యల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ టీడీపీ నేతలు ధర్నాకు దిగారు.
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వందలాదిమంది రైతులు ఆత్మహత్యల చేసుకున్నారని తెలంగాణ టీడీపీ నేతలు ఆరోపించారు.
పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ వారు చేశారు. అన్ని పంటలకు గిట్టుబాట ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు.

తెలంగాణ టీడీపీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పంటలకు మద్దతు ధర లభించడం లేదంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు వరి గడ్డి, వరి పంటతో నిరసన తెలుపుతున్న దృశ్యం.

తెలంగాణ టీడీపీ
అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్ వద్ద ఉదయం కాసేపు ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. రైతు సమస్యలు, ఆత్మహత్యల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. పత్తితో నిరసన...

తెలంగాణ టీడీపీ
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వందలాదిమంది రైతులు ఆత్మహత్యల చేసుకున్నారని తెలంగాణ టీడీపీ నేతలు ఆరోపించారు.

తెలంగాణ టీడీపీ
పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ వారు చేశారు. అన్ని పంటలకు గిట్టుబాట ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు.

తెలంగాణ టీడీపీ
అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్ వద్ద ఉదయం కాసేపు ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. రైతు సమస్యలు, ఆత్మహత్యల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. పత్తిని చూపిస్తున్న ఎమ్మెల్యేలు.

తెలంగాణ టీడీపీ
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వందలాదిమంది రైతులు ఆత్మహత్యల చేసుకున్నారని తెలంగాణ టీడీపీ నేతలు ఆరోపించారు.

తెలంగాణ టీడీపీ
పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ వారు చేశారు. అన్ని పంటలకు గిట్టుబాట ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు.

తెలంగాణ టీడీపీ
గన్ పార్క్ వద్ద వరి పంటతో నిరసన తెలుపుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు తదితరుల దృశ్యం.

తెలంగాణ టీడీపీ
గన్ పార్క్ వద్ద వరి పంటతో నిరసన తెలుపుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు తదితరుల దృశ్యం.

తెలంగాణ టీడీపీ
గన్ పార్క్ నుండి అసెంబ్లీకి వస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు.య పంటలకు మద్దతు ధర ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications