శోభ ఫ్యామిలీ, విజయమ్మ, మంచులక్ష్మి కన్నీరు (పిక్చర్స్)
హైదరాబాద్: కర్నూలు ఆళ్లగడ్డ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి గురువారం ఉదయం కన్నుమూశారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలవడంతో కోమాలోకి వెళ్లిన శోభానాగిరెడ్డి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం 11.05 నిముషాలకు తుది శ్వాస విడిచినట్లు కేర్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.
ఆళ్లగడ్డ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. బుధవారం రాత్రి నంద్యాలలో ప్రచారం ముగించుకుని ఆళ్లగడ్డకు తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దూబగుంట మిట్ట సమీపంలోని జాతీయ రహదారిపై స్థానిక రైతులు ఆరబోసిన ధాన్యపు కుప్పలోకి ఆమె ప్రయాణిస్తున్న వాహనం దూసుకెళ్లి నాలుగు సార్లు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మెడ, తల భాగానికి తీవ్రంగా గాయాలు కావడంతో శోభానాగిరెడ్డి కోమాలోకి వెళ్లారు. ఈ ప్రమాదంలో ఆమెకు 9 పక్కటెముకలు విరిగిపోయినట్టు వైద్యులు తెలిపారు.
అపస్మారక స్థితిలో ఉన్న శోభానాగిరెడ్డి నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తొలుత ప్రాథమిక చికిత్స చేశారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రికి ఆమెను తరలించారు. ఆమెను బతికించేందుకు కేర్ వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తలకు తీవ్ర గాయాలవడంతో శోభా నాగిరెడ్డి మృతి చెందారని కేర్ వైద్యులు తెలిపారు.

శోభా నాగిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు.

కుటుంబ సభ్యులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. కన్నీరు మున్నీరవుతున్న శోభ కుటుంబ సభ్యులు.

మంజు మనోజ్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. చూసేందుకు వచ్చిన మంచు మనోజ్

మంచు లక్ష్మి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. చూసేందుకు వచ్చిన మంచు లక్ష్మీ

మంచు లక్ష్మి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. చూసేందుకు వచ్చిన మంచు లక్ష్మీ కంటతడి.

జీవిత
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. చూసేందుకు వచ్చిన జీవిత.

విజయమ్మ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. విజయమ్మ కన్నీరుమున్నీరు.

శోభా నాగిరెడ్డి
కర్నూలు ఆళ్లగడ్డ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి గురువారం ఉదయం కన్నుమూశారు.

శోభా నాగిరెడ్డి
కర్నూలు ఆళ్లగడ్డ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి గురువారం ఉదయం కన్నుమూశారు. భారీగా తరలి వచ్చిన అభిమానులు.

విజయమ్మ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. చూసేందుకు వచ్చిన విజయమ్మ.

కేర్ ఆసుపత్రి
కర్నూలు ఆళ్లగడ్డ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి గురువారం ఉదయం కన్నుమూశారు. భారీగా తరలి వచ్చిన అభిమానులు.

కిరణ్ కుమార్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. చూసేందుకు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి.

కిషన్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. చూసేందుకు వచ్చిన కిషన్ రెడ్డి.

కుటుంబ సభ్యులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. కన్నీరు మున్నీరవుతున్న శోభ కుటుంబ సభ్యులు.

మంచు మనోజ్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. చూసేందుకు వచ్చిన మంచు మనోజ్

మంచు లక్ష్మీ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మృతి చెందారని తెలియడంతో కేర్ ఆస్పత్రికి అభిమానులు, కార్యకర్తలు, బంధువులు తరలి వచ్చారు. చూసేందుకు వచ్చిన మంచు లక్ష్మీ

శోభా నాగిరెడ్డి
కర్నూలు ఆళ్లగడ్డ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి గురువారం ఉదయం కన్నుమూశారు.

కర్నూలు ఆళ్లగడ్డ వద్ద
కర్నూలు ఆళ్లగడ్డ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి గురువారం ఉదయం కన్నుమూశారు. కేర్ వద్ద విజయమ్మ కంటతడి
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications