మావో అగ్రనేత రామకృష్ణను పోలీసులు ఏ క్షణమైనా చంపొచ్చు. దామోదర్
మల్కన్ గిరి : మావోయిస్టు అగ్రనేత రామకృస్ణను పోలీసుల అదుపులోనే ఉన్నారని ఆదీవాసీ హక్కులు, సంస్కృతి,పరిరక్షణ పోరాట సమితి రాష్ట్ట్ర కార్యదర్శి దామోదర్ తిలక్ ఆరోపించారు.
ఒడిశా ఎన్ కౌంటర్ సందర్భంగా రామకృష్ణ గాయపడ్డారని, ఈ సమయంలోనే పోలీసులు రామకృష్ణను నిర్భంధించారని ఆయన ఆరోపించారు. రామకృష్ణ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన డానియేల్ మృతదేహాన్ని తీసుకెళ్ళేందుకు మల్కన్ గిరి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.విశాఖ ఏజెన్సీలో ఉన్న బాక్సైట్ గనులను దోచుకొనే క్రమంలోనే ఈ ఎన్ కౌంటర్ జరిగిందన్నారాయన.
పెట్టుబడిదారులు పోలీసుల ద్వారా మావోయిస్టులను హత్య చేయించారని ఆయన ఆరోపించారు మావోయిస్టులకు టీ లో మత్తుమందు ఇచ్చారని ఆయన ఆరోపించారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications