ఫ్లెక్సీ ఫైట్ : బాబు ఫ్లెక్సీలకే అనుమతి.. వైసీపీకి 'నో ఛాన్స్'
విజయవాడ : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో.. ఇబ్రహీంపట్నంలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బలవంతంగా తొలగించేందుకు సిద్దమయ్యారు కృష్ణా పోలీసులు. పార్టీ సొంత భవనాలపై ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను సైతం తొలగించాలని ఆంక్షలు విధించడం పట్ల వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మినహా.. మరే ఫ్లెక్సీలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఫ్లెక్సీల తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న వైసీపీ నేతలు జోగి రమేశ్, నాగిరెడ్డి.. పోలీసుల తీరుపై నిరసన తెలిపినట్లు తెలుస్తోంది.

పుష్కరాలకు వచ్చే భక్తులను స్వాగతిస్తూ.. 'ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం తప్పా..!' అంటూ వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారని సమాచారం. దీంతో కొద్దిసేపు పోలీసులకు, వైసీపీ శ్రేణులకు నడుమ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications