ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రధాని మోడీ ట్విట్టర్లో ఇలా (ట్వీట్స్)
అమరావతి: అమరావతి ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందాలని ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్షించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన, ఆ తర్వాత తిరుమల పర్యటనపై తన అభిప్రాయాలను ప్రధాని మోడీ ట్విట్టర్లో పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ చరిత్రాత్మక ఘట్టానికి తెరలేపిందని, ప్రపంచ స్థాయి నగరం నిర్మించేందుకు ముందడుగు వేసిందని ఆయన తెలిపారు. ఆపై వరుస ట్వీట్లు చేస్తూ, పార్లమెంటు నుంచి మట్టిని, యమునా నది నీటిని తీసుకువెళ్లి అమరావతిలో చంద్రబాబుకు అందించడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

అక్కడ కొన్ని తెలుగు మాటలు మాట్లాడానని తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను తన ప్రసంగంలో ప్రస్తావించానని ఆయన గుర్తు చేసుకున్నారు. తిరుమలలో బాలాజీని దర్శించుకుని ప్రార్థనలు జరిపానని, అక్కడి ఎయిర్ పోర్టు నూతన టెర్మినల్ ను ప్రారంభించానని, దీంతో యాత్రికులకు, ప్రయాణికులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు.
ఏపీలో మరో కొత్త సంస్థ శ్రీ వెంకటేశ్వరా మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్కు శంకుస్థాపన చేసినట్టు వివరించారు.
Laid foundation stone for Shri Venkateswara Mobile & Electronics Manufacturing Hub. pic.twitter.com/h2Hs1XL2V3
— Narendra Modi (@narendramodi) October 22, 2015 New integrated terminal at Tirupati Airport will give impetus to religious tourism & enable more pilgrims to visit. pic.twitter.com/N3celfKOLy
— Narendra Modi (@narendramodi) October 22, 2015 Prayed to Lord Balaji at Tirumala, #Tirupati. #AndhraPradesh https://t.co/MLNU3E8Bpd
— Narendra Modi (@narendramodi) October 22, 2015 Spoke about Centre's efforts for AP's growth & highlighted our focus & commitment towards creating developed cities. https://t.co/U90WFWGdCz
— Narendra Modi (@narendramodi) October 22, 2015 Spoke about Centre's efforts for AP's growth & highlighted our focus & commitment towards creating developed cities. https://t.co/U90WFWGdCz
— Narendra Modi (@narendramodi) October 22, 2015 From the national capital to the upcoming state capital…soil from our Parliament & water from the Yamuna.
https://t.co/EBHWGY6c1M
— Narendra Modi (@narendramodi) October 22, 2015 Congratulations to people & Govt. of AP for today's historic programme. May Amaravati emerge as a people's capital & world class city. @ncbn
— Narendra Modi (@narendramodi) October 22, 2015 -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications