విశాఖ పురంధేశ్వరిదే, కోపం రాదు వచ్చినా..: టిఎస్సార్

పురందేశ్వరి గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. ప్రజల్లో తనకు ఇమేజ్ వుందని, ఈసారి లోక్సభకు పోటీ చేస్తానని ముందుగానే సోనియా గాంధీని కలిసి చెప్పానని అయితే, విశాఖ నుంచే పోటీ చేస్తానని పురందేశ్వరి అధిష్ఠానానికి చెప్పడంతో, ఆమెను ఇబ్బందిపెట్టకూడదనే తనను మూడోసారి రాజ్యసభకు పంపించారన్నారు.
తనకు ఎవరిపైనా కోపం రాదని, వచ్చినా అది కొంత సమయమేనని, అందుకే తాను అజాత శత్రువునయ్యానని చెప్పారు. తాను వివాదాస్పద వ్యక్తిని కానని, దైవాన్ని నమ్ముకున్న వాడినన్నారు. పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై వేసిన 5 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కేసును ఇప్పటికే ఉపసంహరించుకున్నానన్నారు.
ఏదేమైనా విశాఖతో ఉన్న బంధాన్ని ఎవరూ విడదీయలేరని, తాను ప్రారంభించిన అన్ని సేవలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదని చెప్పారు. తాను కూడా అందరి మాదిరిగానే వెల్లోకి వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశానన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications