ఫెస్టివల్: ’చందమామ కథలు’ టీం సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: అత్యుత్తమ షాపింగ్ ఎంపికలతో కూడిన వారంతపు వినోదాత్మక కార్యక్రమం ‘మిర్చీ షాపింగ్ ఫెస్టివల్'ను హైదరాబాద్లోని శిల్పారామంలో రేడియో మిర్చీ శుక్రవారం ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనను సినీ నటి మంచు లక్ష్మీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ‘చందమామ కథలు'లోని నటీనటులు లక్ష్మీ మంచు, శామిలీ అగర్వాల్, అభిజిత్ రాణా పాల్గొని సందడి చేశారు. వీరితోపాటు దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కూడా పాల్గొన్నారు.
శుక్రవారం ప్రారంభమైన ఈ ఫాపింగ్ ఫెస్టివల్ మూడు రోజులపాటు కొనసాగుతుంది. ఈ ప్రదర్శనలో గృహోపకరణాలు, ఆటోమొబైల్స్, వస్త్రాలు తదితర వస్తువులు అమ్మకానికి ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. దేశంలోని పలు బ్రాండ్లు, డిజైనర్లు రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.
ఈ వారాంతపు వేడుకలో గేమింగ్, రుచికరమైన ఆహారం, సంగీత ప్రదర్శనలతోపాటు మరెన్నో అంశాలు ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్లస్టర్ ఆంధ్రప్రదేశ్ రేడియో మిర్చీ హెడ్ అరిందం మోండల్ మాట్లాడుతూ.. రేడియో మిర్చీ నగర ప్రజలకు ఎల్లప్పుడూ వినోదాన్ని పంచుతూ రోజూవారీ జీవితాలలో మార్పును తెస్తోందని చెప్పారు. హైదరాబాద్ సంస్కృతిలో భాగంగా నిర్వహించబడే ఈ వేడుక నగర ప్రజలకు వినోదంతోపాటు ఆనందాన్ని కూడా పంచుతుందని తెలిపారు.

'చందమామ కథలు' టీం
‘మిర్చీ షాపింగ్ ఫెస్టివల్'ను హైదరాబాద్లోని శిల్పారామంలో రేడియో మిర్చీ శుక్రవారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ‘చందమామ కథలు'లోని నటీనటులు లక్ష్మీ మంచు, శామిలీ అగర్వాల్, అభిజిత్ రాణా పాల్గొని సందడి చేశారు. వీరితోపాటు దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కూడా పాల్గొన్నారు.

ప్రారంభిస్తున్న లక్ష్మీ మంచు
అత్యుత్తమ షాపింగ్ ఎంపికలతో కూడిన వారంతపు వినోదాత్మక కార్యక్రమం ‘మిర్చీ షాపింగ్ ఫెస్టివల్'ను హైదరాబాద్లోని శిల్పారామంలో రేడియో మిర్చీ ఏర్పాటు చేసిన ప్రదర్శనను సినీ నటి మంచు లక్ష్మీ ప్రారంభించారు.

బెలూన్లు ఎగురవేస్తూ..
హైదరాబాద్లోని శిల్పారామంలో రేడియో మిర్చీ ఏర్పాటు చేసిన షాపింగ్ ఫెస్టివల్ను సినీ నటి మంచు లక్ష్మీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ‘చందమామ కథలు'లోని నటీనటులు లక్ష్మీ మంచు, శామిలీ అగర్వాల్, అభిజిత్ రాణా పాల్గొని సందడి చేశారు.

వస్త్రాలను పరిశీలిస్తూ..
శుక్రవారం ప్రారంభమైన ఈ ఫాపింగ్ ఫెస్టివల్ మూడు రోజులపాటు కొనసాగుతుంది. ఈ ప్రదర్శనలో గృహోపకరణాలు, ఆటోమొబైల్స్, వస్త్రాలు తదితర వస్తువులు అమ్మకానికి ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.

చీరను చుట్టుకుని...
దేశంలోని పలు బ్రాండ్లు, డిజైనర్లు రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ వారాంతపు వేడుకలో గేమింగ్, రుచికరమైన ఆహారం, సంగీత ప్రదర్శనలతోపాటు మరెన్నో అంశాలు ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఆభరణాలను పరిశీలిస్తూ..
అత్యుత్తమ షాపింగ్ ఎంపికలతో కూడిన వారంతపు వినోదాత్మక కార్యక్రమం ‘మిర్చీ షాపింగ్ ఫెస్టివల్'ను హైదరాబాద్లోని శిల్పారామంలో రేడియో మిర్చీ శుక్రవారం ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనను సినీ నటి మంచు లక్ష్మీ ప్రారంభించారు.

‘చందమామ కథలు' టీం
హైదరాబాద్లోని శిల్పారామంలో రేడియో మిర్చీ ఏర్పాటు చేసిన షాపింగ్ ఫెస్టివల్ను సినీ నటి మంచు లక్ష్మీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ‘చందమామ కథలు'లోని నటీనటులు శామిలీ అగర్వాల్, అభిజిత్ రాణా పాల్గొని సందడి చేశారు. వీరితోపాటు దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కూడా పాల్గొన్నారు.

‘చందమామ కథలు'
హైదరాబాద్లోని శిల్పారామంలో రేడియో మిర్చీ ఏర్పాటు చేసిన షాపింగ్ ఫెస్టివల్లో తెలుగు సినిమా ‘చందమామ కథలు'లోని నటీనటులు శామిలీ అగర్వాల్, అభిజిత్ రాణా పాల్గొని సందడి చేశారు. వీరితోపాటు దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కూడా పాల్గొన్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications