వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీపై రోజా ఆగ్రహం

నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని నగరి ఎమ్మెల్యే ,సినీనటి రోజ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లో సాయినాధ్ షాపింగ్ మాల్ ను రోజా ప్రారంభించారు.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని నగరి ఎమ్మెల్యే ,సినీనటి రోజ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లో సాయినాధ్ షాపింగ్ మాల్ ను రోజా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నల్లధనాన్ని నకిలీ నోట్లను వెలికి తీస్తానని.. ఐదు వందలు, వెయ్యి నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

English summary
Roja takes on PM Modi over denomination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X