‘నారాయణ’కు రూ.50 లక్షల జరిమానా, అందులో కొంత శ్రీహర్ష కుటుంబానికి: మంత్రి గంటా
అమరావతి: విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
బుధవారం సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... తిరుపతిలోని నారాయణ జూనియర్ కాలేజీలో బి.కొత్తకోటకు చెందిన శ్రీహర్ష ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.

ఆ కాలేజీకి రూ.50 లక్షల జరిమానా విధించామని, అది చెల్లించకపోతే కాలేజీ గుర్తింపు రద్దు చేస్తామని మంత్రి గంటా హెచ్చరించారు. ఈ సొమ్ములో కొంత భాగాన్ని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి చెల్లించే అంశం పరిశీలిస్తామని చెప్పారు.
విద్యార్థుల చదువుకు, ఆటలకు కాలేజీలు కేటాయించే సమయాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం నుంచి గ్రేడింగ్ విధానం అమలవుతుందని మంత్రి ప్రకటించారు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications