ఫెయిర్వెల్: అలరించిన యువతుల ఫ్యాషన్ షో(పిక్చర్స్)
హైదరాబాద్: నాంపల్లిలోని సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయం ఎంబిఏ విద్యార్థులు ‘స్మృతి' పేరిట సీనియర్లకు వీడ్కోలు, కొత్తవారికి స్వాగత కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిపోయారు. వారు ప్రదర్శించిన పలు కార్యక్రమాలు ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.
మిస్ వనిత అందాల పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో సీనియర్ విభాగంలో మిస్ వనితగా మోహిని, తొలి రన్నర్గా మానస, రెండో రన్నర్గా ఖతిజా ఎంపికయ్యారు. మిస్ ఫ్రెషర్గా స్వప్న, మొదటి రన్నర్గా శ్రావణి, ద్వితీయ రన్నర్గా మానస ఎంపికైనవారిలో ఉన్నారు.
ఫెయిర్వెల్
నాంపల్లిలోని సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయం ఎంబిఏ విద్యార్థులు ‘స్మృతి' పేరిట సీనియర్లకు వీడ్కోలు, కొత్తవారికి స్వాగత కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.
ఫెయిర్వెల్
ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ వస్త్రాల్లో మెరిసిపోయారు.
ఫెయిర్వెల్
వారు ప్రదర్శించిన పలు కార్యక్రమాలు ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి.
ఫెయిర్వెల్
మిస్ వనిత అందాల పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఫెయిర్వెల్
ఈ పోటీల్లో సీనియర్ విభాగంలో మిస్ వనితగా మోహిని, తొలి రన్నర్గా మానస, రెండో రన్నర్గా ఖతిజా ఎంపికయ్యారు.
ఫెయిర్వెల్
మిస్ ఫ్రెషర్గా స్వప్న, మొదటి రన్నర్గా శ్రావణి, ద్వితీయ రన్నర్గా మానస ఎంపికైనవారిలో ఉన్నారు.