రిజైన్ చేసినా ఆగదనే: కిల్లి, శత్రుచర్ల కాన్వాయ్పై చెప్పు

అందుకే రాజీనామా చేయలేదు: కిల్లి
తన రాజీనామా వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగదని అందుకే తాను రాజీనామా చేయలేదని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వేరుగా అన్నారు. ఆమెను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పైవిధంగా స్పందించారు.
విజయమ్మ పర్యటన
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బుధవారం శ్రీకాకుళం జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారు. పలాస, ఇచ్ఛాపురంలలో విజయమ్మ పర్యటిస్తారు.
సిఎం కార్యాలయ కార్యదర్శితో అశోక్ బాబు భేటీ
ముఖ్యమంత్రి కార్యాలయం రాజకీయ కార్యదర్శి శివశంకర్తో ఎపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు భేటీ అయ్యారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications