రిజైన్ చేసినా ఆగదనే: కిల్లి, శత్రుచర్ల కాన్వాయ్పై చెప్పు

అందుకే రాజీనామా చేయలేదు: కిల్లి
తన రాజీనామా వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగదని అందుకే తాను రాజీనామా చేయలేదని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వేరుగా అన్నారు. ఆమెను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పైవిధంగా స్పందించారు.
విజయమ్మ పర్యటన
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బుధవారం శ్రీకాకుళం జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారు. పలాస, ఇచ్ఛాపురంలలో విజయమ్మ పర్యటిస్తారు.
సిఎం కార్యాలయ కార్యదర్శితో అశోక్ బాబు భేటీ
ముఖ్యమంత్రి కార్యాలయం రాజకీయ కార్యదర్శి శివశంకర్తో ఎపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు భేటీ అయ్యారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications