కెసిఆర్ నుంచి విముక్తి, టిడిపిలో చేరను: డొక్కా

తెలంగాణను సీమాంధ్రులు దోచుకున్నారని కెసిఆర్ నుంచి ఇక ముందు ఆరోపణలు రాబోవని, అది సీమాంధ్రకు విముక్తి లభించడం లాంటిదని ఆయన అన్నారు. తాను కాంగ్రెసులోనే ఉంటానని, తెలుగుదేశం పార్టీలో చేరబోనని ఆయన అన్నారు. గుటూరు జిల్లా తాడికొండ నుంచి మినహా జిల్లాలో మరెక్కడి నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఏ ముఖంతో పొత్తు
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసును కాదని బిజెపితో తెలంగాణ రాష్ట్ర సమితి ఎలా పొత్తు పెట్టుకుంటుందని తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకుడు, మాజీ మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఓడించేందుకు బిజెపి ప్రయత్నించిందని, అలాంటి బిజెపితో తెరాస ఏ ముఖం పెట్టుకుని పొత్తు పెట్టుకుంటుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
బిజెపితో పొత్తు పెట్టుకుంటే తెరాసకు ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ మళ్లీ కాంగ్రెసులో చేరిన విషయం తనకు తెలియదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ విధానాలను నమ్మి తాము పనిచేశామని, వివేక్ వంటి వారు కాంగ్రెసుపై నమ్మకం లేక పార్టీని విడిచి వెళ్లారని ఆయన అన్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications