ధర్మాన బ్రదర్స్కి, బొత్సకు టిడిపి షాక్: జగన్ పార్టీ దాడి

ధర్మాన ప్రసాద రావు నియోజకర్గం శ్రీకాకుళంలోని టిడిపి ముందంజలో ఉంది. ధర్మాన స్వగ్రామంలో ముబుగాం ఎంపీటీసీని టిడిపి దక్కించుకుంది. పిసిసి మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ నియోజకవర్గం చీపురుపల్లిలో టిడిపి ముందంజలో ఉంది.
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత
హైదరాబాదు శివారులోని రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద గుంపులు గుంపులుగా ఉన్న కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహం చెందిన కార్యకర్తలు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
టిడిపి కార్యకర్తలపై దాడి
గుంటూరు జిల్లా నరసారావుపేట మండలం అల్లూరుపాలెంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు టిడిపి కార్యకర్తకు చెందిన హోటల్ను తగులబెట్టారు. ఈ దాడిలో ఇద్దరు టిడిపి కార్యకర్తలకు గాయాలయ్యాయి. మరోవైపు కడప జిల్లా సిద్దవటం మండలం బేగనవాండ్లపల్లె గ్రామానికి చెందిన జగన్ పార్టీ కార్యకర్తలు లింగంపల్లె గ్రామానికి చెందిన టిడిపి నేతల పైన కర్రలతో దాడి చేశారు. టక్కోలు ఎంపిటిసి స్థానాన్ని తాము కైవసం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకనే ఈ దాడికి పాల్పడ్డారని టిడిపి వర్గాలు అంటున్నాయి.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications