వెంకయ్య, సుజనా సంస్థలకు హోంశాఖ హెచ్చరిక: మరో 5,922 సంస్థలకి కూడా
స్వచ్ఛంద సంస్థలు(ఎన్జీఓలు)గా రిజిస్టరై విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) కింద రిజిస్టరు కాకుండా, విదేశాల నుంచి నిధులు పొందాయన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ దేశంలోని 5,922సంస్థలకు నోటీసులు జారీ చేసి
హైదరాబాద్: స్వచ్ఛంద సంస్థలు(ఎన్జీఓలు)గా రిజిస్టరై విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) కింద రిజిస్టరు కాకుండా, విదేశాల నుంచి నిధులు పొందాయన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ దేశంలోని 5,922సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వీటిలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్, సుజనా చౌదరి నిర్వహిస్తున్న సుజనా చారిటబుల్ ట్రస్టులున్నాయి.
అంతేగాక, శ్రీసత్యసాయి మెడికల్ ట్రస్ట్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరమూ ఆదాయ రిటర్నులు సమర్పించాల్సిన ఈ సంస్థలు 2010 నుంచి 2015 మధ్య రిటర్నులు దాఖలు చేయలేదని తెలుస్తోంది.

ఇక నోటీసులు అందుకున్న మిగితా ప్రముఖ సంస్థల్లో ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం, శ్రీరామకృష్ణ సేవాశ్రమం, ఇందిరాగాంధీ కళాక్షేత్రం, నెహ్రూ స్మారక మ్యూజియం-గ్రంథాలయం, ఇగ్నో వంటి సంస్థలు కూడా ఉండటం గమనార్హం. జులై 23లోగా నోటీసులకు సమాధానం ఇవ్వకుంటే.. రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. కాగా, ఈ నోటీసులను జులై 8నే ఈ సంస్థలకు పంపింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications