CM KCR: విశాఖలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ..! ఎప్పుడంటే..!
బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. దేశ రాజకీయాల్లో దూసుకెళ్లాలని భావిస్తోంది. ఆ దిశగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భవంత్ మాన్, కేరళ సీఎం పినరయ్ విజయన్ పాల్గొననున్నారు. ఎస్పీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా హాజరుకానున్నారు. ఈ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు.
ఇది ఇలా ఉండగా.. త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ విశాఖలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించి తేదీలను కేసీఆర్ త్వరలో ఖరారు చేయనున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు నేతలో బీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఏపీలో కూడా బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

More From
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications