బాబు మోసగాడు: మాదిగల తిరుబాటు సభ
ఎమ్మార్పీఎస్ పెద్దమాదిగనవుతానన్న చంద్రబాబు చరిత్రలో పెద్దమోసగాడయ్యాడని ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ నేతృత్వంలో అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో మాదిగల తిరుగుబాటు మహాసభ జరిగింది. ఈ మహాసభకు సిపిఐ నేత నారాయణతో పాటు మాజీమంత్రి శైలజానాథ్, ఎమ్మార్పీఎస్ నేతలు పాల్గొని ప్రసంగించారు.
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ.. త్యాగాలతో కూడిన ఉద్యమమని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా కమ్యూనిస్టు పార్టీ అండగా నిలబడుతుందని సిపిఐ నేత నారాయణ హామీ ఇచ్చారు. మాదిగలు తిరగబడితేనే న్యాయం దక్కుతుందని నారాయణ చెప్పారు. రిజర్వేషన్ల వాటా మాదిగలకు దక్కకుండా అడ్డుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మనుగడ ఉండదని మరో నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ శైలజనాథ్ హెచ్చరించారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications