గౌతమి మృతిపై తల్లి స్పందన: వాంగ్మూలం మార్చేశారని సోదరి పావని
పిల్లలను పెద్ద చేసి చదివించుకుంటున్నామని, సమాజంలో ఆడపిల్లలను సరిగా చూడటం లేదని, అందుకే పుట్టినప్పుడే ఆడపిల్లలను చంపేసుకుంటున్నారని గౌతమి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
ఏలూరు: పిల్లలను పెద్ద చేసి చదివించుకుంటున్నామని, సమాజంలో ఆడపిల్లలను సరిగా చూడటం లేదని, అందుకే పుట్టినప్పుడే ఆడపిల్లలను చంపేసుకుంటున్నారని గౌతమి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
పాలకొల్లు మండలం దిగమర్రులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీ గౌతమి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసింది. మరోవైపు పోలీసులు ఇది హత్య కాదని, ప్రమాదమని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె తల్లి స్పందించారు.
మరో మూడు నెలల్లో తమ కుమార్తె ఉద్యోగంలో చేరి కుటుంబ భారమంతా తన భుజాల పైన వేసుకుంటుందనుకున్న తరుణంలో ఈ ఘోరం జరిగిందన్నారు. జనవరి 18న నరసాపురంలో ఓ కారు ఢీకొని గౌతమి చనిపోయింది. చెల్లి పావని తీవ్ర గాయాలతో బయటపడింది. ఇప్పుడు గౌతమీ మరణం కలకలం రేపింది.
పోలీసులపై నమ్మకం లేదు
పోలీసుల పైన తమకు నమ్మకం లేదని, తన వాంగ్మూలాన్ని మార్చేశారని శ్రీ గౌతమి సోదరి పావని ఆరోపించారు. న్యాయం జరగకుంటే పాలకొల్లు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తామన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications