తప్పిన పెను ప్రమాదం: నడిరోడ్డుపై కూలిన బండరాయి (ఫోటోలు)
తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. చిన్నపాటి వర్షానికే కొండ చరియలు విరిగి ఘాట్ రోడ్డులో పడుతున్నాయి. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ఫెన్షింగ్ ఏర్పాటు చేయాలని యాత్రికులు కోరుతున్నారు.
తాజాగా తిరుమలలో కురిసిన వర్షానికి రెండో ఘాట్ రోడ్డులోని 10వ కిలోమీటర్ వద్ద గురువారం పెద్ద బండరాయి కూలింది. ఈ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నడిరోడ్డుపై కూలిన బండరాయి వల్ల పెద్ద సంఖ్యలో వాహనాలు నిలచిపోయాయి.
క్రేన్ సాయంతో బండరాయి తొలగించేందుకు యత్నించినా అతి సాధ్యం కాలేదు. దీంతో వాహనాలు వెళ్లేందుకు వీలుగా రాయిని కొంత వరకు పక్కకు తీశారు. ఆ తర్వాత దేవస్ధాన సిబ్బంది చేత రాయిని పగులకొట్టి తొలగిస్తామని ఇంజనీర్లు తెలిపారు.
గతంలోనే ఐఐటీ నిపుణులు నరసింహారావు ఘాట్ రోడ్డులో పర్యటించి కూలే బండరాళ్లను తొలగించాలని, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. అయినప్పటికీ ఇంజనీర్లు చర్యలు తీసుకోలేదు. దీంతో బండరాళ్లను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు.

తప్పిన పెను ప్రమాదం: నడిరోడ్డుపై కూలిన బండరాయి
తిరుమలలో కురిసిన వర్షానికి రెండో ఘాట్ రోడ్డులో గురువారం పెద్ద బండరాయి కూలింది. ఈ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

తప్పిన పెను ప్రమాదం: నడిరోడ్డుపై కూలిన బండరాయి
నడిరోడ్డుపై కూలిన బండరాయి వల్ల పెద్ద సంఖ్యలో వాహనాలు నిలచిపోయాయి. క్రేన్ సాయంతో బండరాయి తొలగించేందుకు యత్నించినా అతి సాధ్యం కాలేదు.

తప్పిన పెను ప్రమాదం: నడిరోడ్డుపై కూలిన బండరాయి
దీంతో వాహనాలు వెళ్లేందుకు వీలుగా రాయిని కొంత వరకు పక్కకు తీశారు. ఆ తర్వాత దేవస్ధాన సిబ్బంది చేత రాయిని పగులకొట్టి తొలగిస్తామని ఇంజనీర్లు తెలిపారు.

తప్పిన పెను ప్రమాదం: నడిరోడ్డుపై కూలిన బండరాయి
గతంలోనే ఐఐటీ నిపుణులు నరసింహారావు ఘాట్ రోడ్డులో పర్యటించి కూలే బండరాళ్లను తొలగించాలని, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు.

తప్పిన పెను ప్రమాదం: నడిరోడ్డుపై కూలిన బండరాయి
అయినప్పటికీ ఇంజనీర్లు చర్యలు తీసుకోలేదు. దీంతో బండరాళ్లను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు గురువారం భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది.

తప్పిన పెను ప్రమాదం: నడిరోడ్డుపై కూలిన బండరాయి
సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 41,152 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న సర్వదర్శనం భక్తులకు 8 గంటలు, కాలిబాట భక్తులకు 6 గంటల సమయం తర్వాత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం లభిస్తోంది.
-
తిరుమల భక్తులకు శుభవార్త: జూన్ నెలలో దర్శనానికి, సేవలకు, గదులకు త్వరపడండి! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్












Click it and Unblock the Notifications