ఏపీలోనే కాదు.. కేరళ, తమిళనాడులకు వెళ్లండి: సుజనా, అశోక్లకు బిజెపి
ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ లేదా ప్రధాని మోడీ సూచనల మేరకు తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు ఇతర రాష్ట్రాలలో పర్యటించనున్నారు. కేంద్రమంత్రులు సొంత రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాలలోను పర్యటించాలని బిజెపి సూచించింది.
తమిళనాడులోను కృష్ణగిరిలో, కర్నాటకలోని కోలార్లో పర్యటించాలనీ సుజనా చౌదరికి, కేరళలోని కోజికోడ్, తమిళనాడులోని తిరుచిరాపల్లిల్లో పర్యటించాలని అశోక్ గజపతి రాజులకు భారతీయ జనతా పార్టీ సూచించింది.

కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వంలోని బిజెపి, మిత్రపక్షాల మంత్రులు సొంత రాష్ట్రాలకు కాకుండా భారత్ కోసం పని చేస్తున్నారనే సందేశాన్ని వ్యాప్తి చేయాలని ప్రధాని మోడీ కసరత్తు చేస్తున్నారు.
తమ సొంత రాష్ట్రాలకు బయటి వైపు రెండు ప్రదేశాల్లోనైనా పర్యటించాలంటూ బిజెపి పార్లమెంటరీ పార్టీ తొలిసారిగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులకు సూచించింది. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోపు బయటి రాష్ట్ర పర్యటన పూర్తి చేయాలని కోరింది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications