'హేవళంబి'లో రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే వారికి గడ్డుకాలమే!: స్వరూపనందేంద్ర
తాజాగా శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి రాజకీయాలను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నం: ఉగాది పండుగ వస్తుందంటే చాలు జ్యోతిష్కులు, పీఠాధిపతులు పంచాంగ శ్రవణం వినిపించడం షరా మామూలే. ఈ క్రమంలో సినిమాలు, రాజకీయాల గురించి వారు చేసే వ్యాఖ్యలు కొన్ని వివాదస్పదం కూడా అవుతుంటాయి. నేతల రాజకీయ భవిష్యత్తు గురించి, సినీ తారల వెండితెర మలుపుల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంటారు.
తాజాగా శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి రాజకీయాలను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే హేవళింబి నామ సంవత్సరంలో దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే వ్యక్తులకు ఇబ్బందులు తప్పవని ఆయన అన్నారు. రాజకీయ నేతలకు కొత్త ఏడాది గడ్డు కాలమని చెప్పారు.

ప్రభుత్వం విజ్ఞతతో యజ్ఞయాగాలు చేయిస్తే మేలు జరుగుతుందని స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కాలసర్ప దోషం ఉందని చెప్పుకొచ్చారు.
More From
-
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications