కోడెల ఆత్మహత్యపై గవర్నర్ తో రేపు తెలుగు తమ్ముళ్ళ భేటీ .. విచారణ చెయ్యాలని కోరనున్న టీడీపీ
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వం వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వేధింపులు, హింస ఎక్కువయ్యాయని వారు ఆరోపిస్తున్నారు.ఇక ఈ క్రమంలో గురువారం టిడిపి నేతలు ఏపీ గవర్నర్ హరిచందన్ను కలిసి కోడెల ఆత్మహత్యపై ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపించాలని టిడిపి నేతలు గవర్నర్ హరిచందన్ ను కోరనున్నారు. కోడెల విషయంలో ఏం జరిగింది ? ఆయన ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవలసి వచ్చింది ? అన్న అంశాలపై వారు గవర్నర్ తో చర్చించనున్నారు.

అంతేకాకుండా టిడిపి కీలక నేతలపై పెడుతున్న కేసులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులపై ప్రభుత్వం పెడుతున్న కేసులను, జరుగుతున్న దాడులను ఈ సంద్భంగా గవర్నర్కు నేతలు వివరించనున్నారు టిడిపి నేతల బృందం.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications